ఎస్.కె.విశ్వవిద్యాలయం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన డిగ్రీ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. జనవరి 12న ఎస్కేయూలో ఫలితాలను ప్రకటించారు. డిగ్రీ ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. కార్యక్రమంలో రెక్టార్ కృష్ణానాయక్, రిజిస్ట్రార్ వెంకటరమణ, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూషన్స్ చింతా సుధాకర్ పాల్గొన్నారు. ఆయా సబ్జెక్టులకు రెగ్యులర్లో హాజరైన విద్యార్థులు, ఉత్తీర్ణులు ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.