ఈనాడు, అమరావతి: రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు ఇటీవల నిర్వహించిన ప్రవేశ పరీక్ష మెరిట్ జాబితాను డిసెంబరు 24న విడుదల చేయనున్నారు. మెరిట్ జాబితా ఆధారంగా జనవరి 4 నుంచి కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలు నిర్వహించనున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.