తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది.
వచ్చే రెండేళ్లలో కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహించనున్నాం. కూరగాయల ఉత్పత్తిని పెద్ద ఎత్తున చేపట్టేలా క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం.
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23న లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు.
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన తరవాత ఇటీవల జీఎస్టీ మండలి సమావేశం జరిగింది.
సుదీర్ఘ సముద్ర తీరం కలిగిన ఆంధ్రప్రదేశ్కు ఎగుమతుల పరంగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి.
OTP has been sent to your registered email Id.