‣ 1 : 100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
‣ ప్రధాన పరీక్షకు 92,250 మందికి అవకాశం
ఈనాడు-అమరావతి: ఏపీపీఎస్సీ ఏప్రిల్ 10న గ్రూపు-2 ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించింది. వచ్చే జులై 28న జరిగే ప్రధాన పరీక్ష రాసేందుకు 92,250 మందికి అవకాశాన్ని కల్పించింది. ఒక్కొక్క పోస్టుకు 100 మంది చొప్పున ఎంపిక చేసింది. ప్రిలిమ్స్లో పలువురు అభ్యర్థులకు మార్కులు సమానంగా వచ్చాయి. దీనివల్ల ప్రధాన పరీక్ష రాసేవారి సంఖ్య పెరిగింది. దీంతో ప్రధాన పరీక్షకు ప్రిలిమ్స్ నుంచి 1 : 50లో కాకుండా 1 : 100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని నిరుద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
రిజెక్ట్ అభ్యర్థుల జాబితా కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.