ఈనాడు ప్రతిభ డెస్క్: ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతి గణితం పరీక్ష మార్చి 22న జరిగింది. గణితం పరీక్షలో అడిగిన ప్రశ్నలను గమనిస్తే, ‘ఈనాడు-ప్రతిభ’ వెబ్సైట్ అందించిన మోడల్ పేపర్ల నుంచి 100 మార్కులకు 70 మార్కులు వచ్చాయి. ‘ఈనాడు-ప్రతిభ’ నిపుణులు అన్ని సబ్జెక్టులకు నాలుగు సెట్ల మాదిరి ప్రశ్నపత్రాలను రూపొందించారు.
ఏపీ పదోతరగతి గణితం ప్రశ్నపత్రం కోసం క్లిక్ చేయండి.
ఏపీ పదోతరగతి గణితం ప్రశ్నపత్రం కోసం క్లిక్ చేయండి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.