1. 2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. సెమిస్టర్ విధానాన్ని పాటించకుండా, విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు ...
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. ఇంటర్లో మెరిసిన పేదింటి ప్రతిభావంతులు
పేదరికం వెనక్కి లాగాలనుకుంది... సామాజిక రుగ్మతలు శాసించాలనుకున్నాయి. అయినా ఈ యువతుల పట్టుదల చెదరలేదు. సంకల్పం సడలిపోలేదు. తమ జీవితాలు బాగుండాలంటే చదువే మార్గం అనుకున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. డీఎల్ఈడీలో ప్రవేశాలకు ఆహ్వానం
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ)లో ప్రవేశాల కోసం మే 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందు కోసం ఆసక్తి కల్గిన ఇంటరు ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. 30 వరకు బీఎడ్ వెబ్ ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్ (ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను ఏప్రిల్ 26న ప్రకటించారు. 2023-24 సంవత్సరానికి గాను బీఎడ్(ఓడీఎల్) ఆన్లైన్ వెబ్ ఆప్షన్ ఏప్రిల్ 30 లోపు ...
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. మోడల్ స్కూళ్ల ప్రవేశపరీక్ష కీ విడుదల
తెలంగాణలోని మోడల్ స్కూళ్లలో 6 నుంచి 10 తరగతుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 7వ తేదీన నిర్వహించిన పరీక్ష కీ, ప్రశ్నపత్రాలను వెబ్సైట్లో (https://telanganams.cgg.gov.in) అందుబాటులోకి తెచ్చినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు శ్రీనివాసాచారి తెలిపారు
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.