* ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వుల జారీ
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 5,348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందుకు సంబంధించి మార్చి 16న ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉద్యోగాలు వైద్యారోగ్య సర్వీసుల నియామక బోర్డు ద్వారా భర్తీకానున్నాయి. ఐపీఎం, డీఎంఈ, వైద్య విధాన పరిషత్ విభాగాల్లో ఉద్యోగ ఖాళీలున్నాయి. అలాగే ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రిలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.