• facebook
  • whatsapp
  • telegram

కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 అడ్మిషన్లు ప్రారంభం  

1 నుంచి 12 తరగతుల వరకు దరఖాస్తుకు అవకాశం
 

కేంద్రీయ విద్యాలయ సంఘటన్  (KVS): 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించింది.  ఒకటో తరగతి రిజిస్ట్రేషన్లు, రెండు, ఆపై తరగతుల వారికి ఆఫ్ లైన్ అడ్మిషన్లు  సోమవారం (ఏప్రిల్ 1) మొదలయ్యాయి.  ఏప్రిల్ 15 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి ఫలితాలు విడుదలైన పది రోజుల తర్వాత పదకొండో తరగతి అడ్మిషన్లను చేపడతారు. ఒకటో తెరగతిలో చేరే పిల్లల వయసు మార్చి 31, 2024 నాటికి ఆరు సంవత్సరాలు ఉండాలి. దేశ వ్యాప్తంగా ఉన్న 1254 కేవీఎస్ లలో అడ్మిషన్ల కోసం ప్రత్యేక పోర్టల్ అందుబాటులో ఉంది. 

 

Direct link to apply online for the KVS admissions

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.