* 1 నుంచి 12 తరగతుల వరకు దరఖాస్తుకు అవకాశం
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS): 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించింది. ఒకటో తరగతి రిజిస్ట్రేషన్లు, రెండు, ఆపై తరగతుల వారికి ఆఫ్ లైన్ అడ్మిషన్లు సోమవారం (ఏప్రిల్ 1) మొదలయ్యాయి. ఏప్రిల్ 15 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి ఫలితాలు విడుదలైన పది రోజుల తర్వాత పదకొండో తరగతి అడ్మిషన్లను చేపడతారు. ఒకటో తెరగతిలో చేరే పిల్లల వయసు మార్చి 31, 2024 నాటికి ఆరు సంవత్సరాలు ఉండాలి. దేశ వ్యాప్తంగా ఉన్న 1254 కేవీఎస్ లలో అడ్మిషన్ల కోసం ప్రత్యేక పోర్టల్ అందుబాటులో ఉంది.
Direct link to apply online for the KVS admissions
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.