1. రాజ్యసభకు సుధామూర్తి
ప్రముఖ విద్యావేత్త, ‘ఇన్ఫోసిస్’ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. భారత్కు మీజిల్స్, రుబెల్లా ఛాంపియన్ అవార్డు
భారత్కు ప్రతిష్ఠాత్మక మీజిల్స్, రుబెల్లా ఛాంపియన్ అవార్డు లభించింది. తట్టు (మీజిల్స్), రుబెల్లా వంటి అంటువ్యాధులను రూపుమాపడంలో భారత్ చేసిన కృషికిగాను ఈ అవార్డు లభించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. దేశంలో తొలి కృత్రిమమేధ (ఏఐ) టీచరు
దేశంలో తొలి కృత్రిమమేధ (ఏఐ) టీచరు కేరళలోని తిరువనంతపురం జిల్లా కల్లబలం పట్టణంలోని కేటీసీటీ హైస్కూల్లో అందుబాటులోకి వచ్చింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. సున్తీ జరిగిన స్త్రీలు 23 కోట్లు
ప్రపంచంలో సున్తీ జరిగిన మహిళలు, బాలికల సంఖ్య 23 కోట్లకు చేరిందనీ, 2016తో పోలిస్తే ఇది 30 లక్షలు ఎక్కువని ఐక్యరాజ్యసమితి బాలల సంస్థ- యూనిసెఫ్ తెలిపింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. భారత్-జపాన్ భాగస్వామ్య వృద్ధిపై నిక్కై ఫోరమ్
భారత్-జపాన్ భాగస్వామ్య వృద్ధిపై టోక్యోలో నిర్వహించిన సదస్సులో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ పాల్గొని ప్రసంగించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
6. నైజీరియాలో 287 మంది చిన్నారుల అపహరణ
నైజీరియా వాయవ్య ప్రాంతంలో సాయుధ వ్యక్తులు ఓ పాఠశాల నుంచి కనీసం 287 మంది విద్యార్థులను అపహరించుకుపోయారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.