• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 30-04-2024 లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌  

1.  తొలివిడతలో 66.14%, రెండో విడతలో 66.71%

తొలి, రెండో విడతల పోలింగ్‌ తుది వివరాలు వెల్లడయ్యాయి. తొలి విడతలో 66.14%, రెండో విడతలో 66.71 శాతం పోలింగ్‌ నమోదైంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 



2.  టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఎంపిక

టీ20 ప్రపంచకప్‌లో పోటీపడే 15 మంది సభ్యుల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ముందే చెప్పినట్టుగా రోహిత్‌శర్మ జట్టును నడిపించనుండగా.. హార్దిక్‌ పాండ్య వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...




3.  కొవిషీల్డ్‌తో కొన్ని దుష్పరిణామాలు!

కొవిడ్‌ టీకా కొవిషీల్డ్‌తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని బ్రిటిష్‌ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా అంగీకరించింది. ఈ మేరకు బ్రిటన్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక ‘ది టెలిగ్రాఫ్‌’ ఓ కథనం ప్రచురించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


 

4.  తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

ఏపీలో తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోని విడుదల చేసింది. మిత్రపక్షం భాజపా సూచనలు, సలహాలకు ప్రాధాన్యమిస్తూ, తెదేపా, జనసేనలు విడుదల చేసిన సంయుక్త మ్యానిఫెస్టోతో ఎన్‌డీయేలోని మూడు పార్టీల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



5.  హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్‌ శ్రీనివాస్‌రావు, జస్టిస్‌ రాజేశ్వర్‌రావుల ప్రమాణం

తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావులు ప్రమాణ స్వీకారం చేశారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.