1. భారత్ - పాక్ యుద్ధ వీరుడు లక్ష్మీనారాయణ్ మరణం
భారత్ -పాక్ యుద్ధ వీరుడు, భారతదేశ పూర్వ నౌకాదళాధిపతి, రామన్ మెగసెసే, వీర్చక్ర పురస్కార గ్రహీత అడ్మిరల్ లక్ష్మీనారాయణ్ రాందాస్ (90) మరణించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. స్టాప్ క్లాక్ నిబంధనకు ఆమోదం
కొన్ని నెలలుగా ఐసీసీ ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న స్టాప్ క్లాక్ నిబంధన ఇక అధికారికం కానుంది. జూన్లో మొదలయ్యే టీ20 ప్రపంచకప్ నుంచి ఈ నిబంధనను అమల్లోకి తేనున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. జాతీయ పురస్కారాలు అందుకున్న టీఎస్ఆర్టీసీ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.. రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం, తదితర కేటగిరిల్లో ఐదు జాతీయ పురస్కారాల్ని సొంత చేసుకుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. రూ.150 కోట్లతో కుల గణన
రాష్ట్రంలో ఇంటింటి సమగ్ర కుల గణనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర బలహీన వర్గాల్లో విద్య, ఉపాధి, సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాలు పెంచేందుకు వీలుంటుందని పేర్కొంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. పాలస్తీనా ప్రధానిముస్తఫా గా
పాలస్తీనా అథారిటీకి కొత్త ప్రధాని నియమితులయ్యారు. తన వద్ద సుదీర్ఘ కాలంగా సలహాదారుగా ఉన్న మొహమ్మద్ ముస్తఫాను కొత్త ప్రధానిగా నియమిస్తూ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ నిర్ణయం తీసుకున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
6. బిహార్లో నీతీశ్ కేబినెట్ విస్తరణ
బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్కుమార్ తన కేబినెట్ను విస్తరించారు. మరో 21 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించడంతో రాష్ట్రంలో మంత్రుల సంఖ్య 30కు చేరింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
7. అత్యధిక ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వ్యక్తి
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లు ఎన్నికల కమిషన్ బహిర్గతం చేయగానే ‘ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీస్’ పేరు అందరినీ ఆకర్షించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.