• facebook
  • whatsapp
  • telegram

Latest News: 06-04-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. కోడ్‌ ముగిశాక వేగంగా కొలువుల భర్తీ

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను వేగంగా భర్తీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నిర్వహించిన రాతపరీక్షల తుది ఫలితాలను పార్లమెంటు ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే వెలువరించాలని భావిస్తోంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


2. స్క్రీనింగ్‌ కమిటీకి 326 మంది కానిస్టేబుల్‌ అభ్యర్థుల దస్త్రాలు

పోలీసు కానిస్టేబుళ్ల స్థాయి నియామకాలకు సంబంధించి కొందరు అభ్యర్థుల ఎంపిక పత్రాల అందజేతపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎలాంటి అవాంతరాలు లేని అభ్యర్థులు ఇప్పటికే ఎంపిక పత్రాలు అందుకొని శిక్షణ పొందుతుండగా.. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


3. ఆర్‌సెట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఏపీ ఆర్‌సెట్‌ 2023-24 షెడ్యూల్‌ను సెట్‌ కన్వీనర్‌ డా.బి.దేవప్రసాదరాజు ఏప్రిల్‌ 5న  విడుదల చేశారు. మే 2 నుంచి 5వరకు రోజూ ఉదయం 9.00-11.00 గంటల వరకు, మధ్యాహ్నం 2.30-4.30 వరకు రెండు దశల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


4. అవకాశాలకు కొదవ లేదు..

 ‘ప్రస్తుత తరుణంలో ఈ దేశం కల్పిస్తున్న ఎన్నో గొప్ప అవకాశాలను మీరు అందిపుచ్చుకోవాలి. ఆకర్షణీయమైన వృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, స్ఫూర్తి..ఏ రకంగా చూసినా మీ ముందు ఎన్నో దారులు ఉన్నాయి’ అని సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌ ఐఎస్‌బీ విద్యార్థులకు సూచించారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


5. 10 వరకు పాలిసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు 

పాలిసెట్‌-2024 దరఖాస్తు గడువును ఏప్రిల్‌ పదో తేదీ వరకు పొడిగించినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు గడువు ఏప్రల్‌ 5తో ముగిసినా.. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.