1. మైనార్టీ స్టడీసర్కిల్లోసివిల్స్ ఉచిత శిక్షణ
మైనార్టీ స్టడీసర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యూపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్ ఉచిత శిక్షణ కోసం ఏప్రిల్ 22లోగా దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ టి.ప్రవీణ్కుమార్రెడ్డి తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. పది పరీక్షా పత్రాల మూల్యాంకనం పూర్తి
పదోతరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు దేవానందరెడ్డి ఏప్రిల్ 8న ఓ ప్రకటనలో వెల్లడించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ఏపీఈఏపీ సెట్కు 3,05,754 దరఖాస్తులు
జేఎన్టీయూకే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ(ఏపీఈఏపీ) సెట్-2024కు ఇప్పటివరకు 3,05,754 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. సీఏ పరీక్షల తేదీలను మార్చలేం: దిల్లీ హైకోర్టు
దేశవ్యాప్తంగా మే నెలలో నిర్వహించనున్న ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ (సీఏ) పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేయాలన్న అభ్యర్థనను దిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. కన్సల్టింగ్, టెక్ ఉద్యోగాలే అధికం
ఐఎస్బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) పీజీపీ- 2024 బ్యాచ్ విద్యార్థులకు ప్రాంగణ ఎంపికల్లో ఆకర్షణీయమైన ఉద్యోగాలు లభించాయి. పెద్ద సంఖ్యలో అగ్రశ్రేణి కార్పొరేట్ సంస్థలు ఈ ప్రక్రియలో పాల్గొని...
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.