ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు యాదాద్రి, భద్రాద్రి సబ్క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేయడానికి రేవంత్రెడ్డి ప్రభుత్వం
President Droupadi Murmu has appointed Justice N. Kotiswar Singh and R. Mahadevan as Judges of the Supreme Court.
ఏపీలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు తొలి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు.
సీబీఎస్ఈ పది, 12వ తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించేలా కేంద్ర విద్యాశాఖ కొంతకాలంగా ముమ్మర కసరత్తు చేస్తోంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచే ఈ సరికొత్త విధానాన్ని అమలుచేసేలా వ్యూహరచన చేయాలని ఇప్పటికే సీబీఎస్ఈ (CBSE)ని కోరింది.
తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని పశువైద్యశాలల్లో జాతీయ పశువైద్యమండలి (వీసీఐ) తనిఖీల నేపథ్యంలో పాలకమండలి తాత్కాలిక నియామకాలను చేపట్టింది.
పాలిటెక్నిక్ కళాశాలల్లో రెండు విడతల్లో కలిపి 46% సీట్లు భర్తీ అయినట్లు సాంకేతిక విద్యాశాఖ సంచాలకురాలు నవ్య తెలిపారు.
రాష్ట్రంలో న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశానికి లాసెట్ కౌన్సెలింగ్ను ఆగస్టు మొదటి వారంలో నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది.
రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పీజీ కళాశాలల్లో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన సీపీగెట్కు 88.3....
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 8 వైద్య కళాశాలలకు 872 పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థికశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
రాష్ట్రంలో కొత్తగా 2,640 అదనపు బీటెక్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి జులై 18వ నుంచి డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి 2.79 లక్షల దరఖాస్తులు అందాయి.
దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు
రాష్ట్రంలోని విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత విధానం అమలు చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్ లీక్, అవకతవకలకు సంబంధించిన దర్యాప్తులో సీబీఐ వేగం పెంచింది.
సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ సంస్థ డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డీఎస్సీ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
డీఎస్సీ వాయిదా వేయాలని.. గ్రూప్-2 పోస్టులు పెంచాలని.. గ్రూప్-2 పరీక్షను డిసెంబరు వరకు వాయిదా...........
బీటెక్ అదనపు సీట్ల మంజూరుపై ఇన్నాళ్లూ నాన్చివేత ధోరణి ప్రదర్శించిన విద్యాశాఖ.. వాటికి అనుమతి ఇచ్చేందుకు సమాయత్తమైంది.
బాసర ఆర్జీయూకేటీలో మొదటి విడత ప్రవేశాల ప్రక్రియలో మిగిలిన 101 సీట్లతో పాటు గ్లోబల్ 105 సీట్లకు విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) సబ్ ఇన్స్పెక్టర్ (స్టాఫ్నర్స్), అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఫార్మసిస్ట్), హెడ్ కానిస్టేబుల్ (మిడ్వైఫ్-మహిళలు) గ్రూప్-బీ, సీ నాన్గెజిటెడ్....
తెలుగు భాషా బోధన..పరిశోధనకు అనుబంధంగా డిగ్రీ, పీజీ కోర్సులను నిర్వహిస్తున్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ కోర్సులకు దీటుగా డిజైనింగ్ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది.
వివిధ పోటీ పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజీతో పాటు అక్రమాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఆయా పరీక్షల సమర్థ నిర్వహణకు తీసుకురాదలచిన...........
OTP has been sent to your registered email Id.