ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశానికి లాసెట్ కౌన్సెలింగ్ను ఆగస్టు మొదటి వారంలో నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఆయా కళాశాలలకు ఇంకా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం రాలేదు. ఈ నెలాఖరులోపు బీసీఐ అనుమతులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే ఆగస్టు 5 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు తాత్కాలిక షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి రూపొందించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ క్లర్క్ కొలువు సాధనతో సులువు!
‣ కొచ్చిన్ షిప్యార్డ్లో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు!
‣ గ్రూపు-1 మెయిన్స్ 100 రోజుల వ్యూహాం!
‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.