కరీంనగర్ కలెక్టరేట్ : శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం ప్రథమ సెమిస్టర్ పరీక్ష ఫీజు గడువు ఏప్రిల్ 22 వరకు ఉందని విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ శ్రీరంగప్రసాద్ తెలిపారు. రూ.300 అపరాధ రుసుంతో 25 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.