* ఏప్రిల్ 13న పరీక్ష
* మొత్తం 300 ఖాళీల భర్తీ
ఈనాడు ప్రతిభ డెస్క్: ప్రభుత్వ రంగ సంస్థ- న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL)- అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రధాన పరీక్ష (Mains) అడ్మిట్కార్డులు విడుదలయ్యాయి. ఏప్రిల్ 13వ తేదీన ప్రధాన కేంద్రాల్లో ఆన్లైన విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఎన్ఐఏసీఎల్ శాఖల్లో 300 అసిస్టెంట్ ఖాళీలు భర్తీకానున్నాయి. ప్రాథమిక రాత పరీక్ష, ప్రధాన రాత పరీక్ష(written test), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ఎన్ఐఏసీఎల్ మెయిన్స్ అడ్మిట్కార్డుల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.