* మే 24న ప్రవేశ పరీక్ష
* ఎన్టీఏ ప్రకటన జారీ
కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ- నెట్స్ 2024 పథకానికి ఎన్టీఏ ప్రకటనను జారీ చేసింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన ఎస్సీ విద్యార్థులు సీబీఎస్ఈ అనుబంధ ప్రైవేటు విద్యా సంస్థల్లో తొమ్మిది, పదకొండు తరగతుల్లో ప్రవేశాలు పొందవచ్చు. శ్రేష్ఠ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 3వేల సీట్లను భర్తీ కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు మార్చి 12 నుంచి ఏప్రిల్ 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మే 24న పరీక్ష నిర్వహిస్తారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.