* డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి
ఈనాడు ప్రతిభ డెస్క్: ఏపీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు జూన్ 26న విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు జూన్ 18న విడుదలైన విషయం తెలిసిందే. మే 24 నుంచి జూన్ 1 వరకు పరీక్షలను నిర్వహించారు. ఫలితాలను https://results.eenadupratibha.net/ లో చూడవచ్చు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.