ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, తప్పకుండా నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
మీరు మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ బ్రాంచీల్లో ఇంజినీరింగ్, డిప్లొమాలో చేరాలనుకుంటున్నారా?..
నీట్-పీజీ ప్రవేశ పరీక్షను ఆగస్టు 11న రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) జులై 5న ప్రకటించింది.
నీట్-యూజీ పరీక్షను రద్దు చేయడం వల్ల నిజాయతీ కలిగిన లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు రుజువులు లేనప్పుడు ఆ చర్య చేపట్టడం హేతుబద్ధం కాదని స్పష్టం చేసింది.
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని పాలిటెక్నిక్లు, వర్సిటీ గుర్తింపు పొందిన
విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులు భారత్లో సేవలందించేందుకు అవసరమయ్యే ‘ఎఫ్ఎంజీఈ
The Executive President of Jharkhand Mukti Morcha (JMM) Hemant Soren took oath as the new Chief Minister of Jharkhand.
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా మూడోసారి
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్- యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్
దేశంలో వైద్యవిద్య పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరేందుకు నీట్-పీజీ 2024 (NEET PG 2024) పరీక్ష తేదీ ఖరారైంది.
ఉద్యోగార్థులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. వివిధ రైల్వే జోన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ కొలువులకు గత జనవరిలో ఆర్ఆర్బీ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జులై 4న అధికారులతో జరిపిన సమావేశంలో కొత్త సిలబస్ విధానం మేరకు స్కూలు పాఠ్యపుస్తకాల రూపకల్పనపై సమీక్షించారు.
సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జులై 2024 అడ్మిట్ కార్డులను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ...........
సంక్షేమ గురుకులాల్లో వసతిగృహ సంక్షేమాధికారి పోస్టులకు జూన్ 24 నుంచి 29....
ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఉన్న వరల్డ్ స్కిల్ సెంటర్ తరహాలో రాష్ట్రంలోనూ అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు...........
రాజధాని అమరావతిలో మరో ప్రపంచ ప్రసిద్ధి చెందిన విద్యా సంస్థ ఏర్పాటు కాబోతోంది.
రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యను అందించే 200 విద్యాసంస్థలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతి జారీ చేసింది.
రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు పరిశ్రమలతో కలిసి పనిచేయాలని నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులను......
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జులై 4న అధికారులతో జరిపిన సమావేశంలో కొత్త సిలబస్ విధానం మేరకు............
వివిధ ఉద్యోగ నియామకాలకు ఎంపిక చేసిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన తేదీలను ప్రకటించారు.
OTP has been sent to your registered email Id.