తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్టుడే: ఏపీ ఆర్సెట్ (2023-24)కు మే 3వ తేదీ వరకు రూ.2,000, ఏప్రిల్ 6 వరకు రూ.5,000 అపరాధ రుసుంతో దరఖాస్తు గడువును పొడిగించినట్లు కన్వీనర్ డా.బి.దేవప్రసాదరాజు తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ డా.హేమచంద్రారెడ్డి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏప్రిల్ 10 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని, మే 2 నుంచి 5వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ షిప్పింగ్ కోర్సులతో మేటి అవకాశాలు
‣ మార్కెట్ మందగమనంలో ఉద్యోగ సాధన!
‣ స్పీచ్, హియరింగ్ చికిత్సలో ప్రత్యేక కోర్సులు
‣ ఇంటర్మీడియట్తో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ
‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు
‣ మలిదశ పరీక్షలో గెలుపు వ్యూహం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.