* రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే..
ఈనాడు ప్రతిభ డెస్క్: ఏపీలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు మే 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించారు. మొత్తం 1,61,877 మంది పరీక్షలకు దరఖాస్తు చేశారు. ఫలితాలను results.eenadupratibha.net లో పొందొచ్చు.
ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.