‣ ఆగస్టు 5కు పూర్తి
‣ 56 కేంద్రాల్లో ఏర్పాట్లు
ఈనాడు, ప్రతిభ: తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. అవి ఆగస్టు 5 వరకు కొనసాగుతాయి. మెుత్తం 11,062 పోస్టులకు 2.79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రోజుకి రెండు విడతల్లో జరిగే పరీక్షల కోసం 14 జిల్లాల్లో 56 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం రెండు గంటల నుంచి 4:30 వరకూ రెండో సెషన్ ఉంటుంది. 2017 తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న డీఎస్సీ పరీక్షలు ఇవే కావడం గమనార్హం. మొదటి సారి ఆన్ లైన్ విధానంలో డీఎస్సీ నిర్వహిస్తున్నారు.
టీఆర్టీ/డీఎస్సీ తెలంగాణ
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.