మాచవరం, న్యూస్టుడే : స్థానిక ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాల గడువును మార్చి 31వ తేదీ వరకు రూ.200 అపరాధ రుసుంతో పొడిగించినట్లు కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ ఎం.అజంతకుమార్ తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు మార్చి 31వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు నేరుగా అధ్యయన కేంద్రంలో, 0866-2434868, 73829 29642 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ మార్కెట్ మందగమనంలో ఉద్యోగ సాధన!
‣ స్పీచ్, హియరింగ్ చికిత్సలో ప్రత్యేక కోర్సులు
‣ ఇంటర్మీడియట్తో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ
‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు
‣ మలిదశ పరీక్షలో గెలుపు వ్యూహం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.