* కేంద్ర ప్రభుత్వ ఆదేశం
దిల్లీ: ‘నీట్’ పేపర్ లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా నీట్ నిర్వహణలో అవకతవకలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ అంశంపై దర్యాప్తు చేయాలని కేంద్రం ఆదేశించడంతో సీబీఐ రంగంలోకి దిగింది. ఇప్పటికే యూజీసీ-నెట్ లీక్పై కేసు నమోదు చేసిన సీబీఐ.. విచారణను వేగవంతం చేసింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.