ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న పీజీ ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(పీజీఈసెట్) నిర్వహణ తేదీలు మారాయి. పరీక్షలను జూన్ 6 నుంచి 9 వరకు జరుపుతామని గతంలో అధికారులు ప్రకటించారు. ఆ తేదీల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలతోపాటు జూన్ 9న గ్రూపు-1 ఉండటంతో పీజీఈసెట్ పరీక్షలను జూన్ 10 నుంచి 13 వరకు జరపాలని నిర్ణయించినట్లు కన్వీనర్ ఆచార్య అరుణకుమారి తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!
‣ టెక్స్టైల్ కమిటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ కొలువులు!
‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు!
‣ భవిష్యత్తును నిర్ణయించేది.. ప్రత్యేకతలే!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.