![]() |
ఈనాడు, హైదరాబాద్: పాలిసెట్ చివరి విడత కౌన్సెలింగ్ జులై 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 7 నుంచి 8వ తేదీ వరకు ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. వారికి ఈ నెల 9న ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. అభ్యర్థులు 9, 10 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని, 13వ తేదీన సీట్లు కేటాయిస్తామని పాలిసెట్ ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.