జూబ్లీహిల్స్, న్యూస్టుడే: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశ గడువు పెంచినట్లు వర్సిటీ విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా.ఎల్వీకే రెడ్డి ఆగస్టు 16న ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, పీజీ డిప్లొమాతోపాటు పలు సర్టిఫికెట్ కోర్సుల్లో చేరడానికి గతంలో ప్రకటించిన గడువును సెప్టెంబరు 5 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ 18 ఎయిమ్స్లలో నర్సింగ్ ఆఫీసర్లు
‣ పేదింటి బిడ్డలు.. ‘ఎస్సై’లుగా కొలువు దీరారు!
‣ ఉన్నత విద్య.. ఉద్యోగానికి ‘గేట్’
‣ ఉద్యోగార్థులూ.. కొత్త పరీక్షలకు సిద్ధమేనా
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.