లాలాపేట, న్యూస్టుడే: తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు-2023 (టీఎస్-సెట్) పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెట్ కార్యదర్శి ప్రొ.మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 28, 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకుపరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. 40,838 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!
‣ పీజీ విద్యార్థులకు పది వేల స్కాలర్షిప్పులు (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)
‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!
‣ డిగ్రీ ప్రతిభావంతులకు కేంద్రం ఆసరా (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.