కంటోన్మెంట్, న్యూస్టుడే: సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ఏఓసీ సెంటర్ థాపర్ స్టేడియంలో హెడ్క్వార్టర్స్ కోటా కింద డిసెంబరు 29 నుంచి వచ్చే సంవత్సరం మార్చి 10వ తేదీ వరకు అగ్నివీరుల భర్తీ కోసం సైనిక నియామక ర్యాలీ నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వివరాల కోసం ఈస్ట్ మారేడుపల్లిలోని ఏఓసీ సెంటర్ హెడ్క్వార్టర్స్లో సంప్రదించాలని లేదా www.joinindianarmy.nic.in వెబ్సైట్ను పరిశీలించాలని సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సమాఖ్య వ్యవస్థకు సమన్వయ సూత్రాలు!
‣ మైక్రోసాఫ్ట్లో రూ.52 లక్షల ప్యాకేజీ ఇంజినీరింగ్ విద్యార్థిని సంహిత ఘనత
‣ మీ కెరియర్ ‘డిజైన్’ చేసుకోండి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.