• facebook
  • whatsapp
  • telegram

JEE Main: జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు గడువు రేపే

* 8.50 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేయవచ్చని అంచనా


ఈనాడు, హైదరాబాద్‌: 2024 జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే జేఈఈ మెయిన్‌(JEE Main) తొలి విడత ఆన్‌లైన్‌ పరీక్షలకు దరఖాస్తు గడువు న‌వంబ‌రు 30వ తేదీ రాత్రి 9 గంటలకు ముగియనుంది. దేశవ్యాప్తంగా దాదాపు 8.50 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేయవచ్చని అంచనా. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.50 లక్షల మంది దరఖాస్తు చేయనున్నారు. గత జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్‌-2023 తొలి విడత పేపర్‌-1కు(బీటెక్‌లో ప్రవేశానికి) 8.60 లక్షల మంది దరఖాస్తు చేయగా.. 8.24 లక్షల మంది పరీక్షలు రాశారు.



జేఈఈ మెయిన్‌ స్టడీమెటీరియల్ 

 భౌతిక శాస్త్రం

‣ రసాయన శాస్త్రం

‣ జేఈఈ మోడ‌ల్ పేపర్లు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.