* ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే మార్చిలో జరగనున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. డిసెంబరు 12న సచివాలయంలో విద్యాశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎంవో కార్యదర్శి శేషాద్రి, ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ శ్రీదేవసేన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పరీక్షలను సమర్థంగా నిర్వహించాలని, ఎలాంటి సమస్యలు ఎదురుగాకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న విశ్వవిద్యాలయాల పనితీరుపై సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు. జూనియర్ కళాశాలలు.. అందులో ప్రధానంగా బాలికలకు ఎక్కడ అవసరమో వెంటనే వివరాలు సమర్పించాలని సూచించారు.
టెన్త్ క్లాస్ మోడల్ పేపర్లు - 2023 (e-Books)
‣ టెన్త్ క్లాస్ మోడల్ పేపర్లు - 2023-24
‣ తొమ్మిదో తరగతి మోడల్ పేపర్లు
‣ ఎనిమిదో తరగతి మోడల్ పేపర్లు
తెలంగాణ పదో తరగతి స్టడీ మెటీరియల్
తెలుగు | TM | EM |
హిందీ | TM | EM |
ఇంగ్లిష్ | TM | EM |
గణిత శాస్త్రం | TM | EM |
జీవశాస్త్రం | TM | EM |
సాంఘిక శాస్త్రం | TM | EM |
భౌతిక రసాయన శాస్త్రం | TM | EM |
‣ మోడల్ పేపర్లు | TM | EM |
‣ ప్రీవియస్ పేపర్లు | TM | EM |
జూనియర్ ఇంటర్ స్టడీమెటీరియల్
సీనియర్ ఇంటర్ స్టడీమెటీరియల్
మరింత సమాచారం... మీ కోసం!
‣ 995 ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కొలువులు
‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!
‣ ఐటీఐ, డిప్లొమాతో సెయిల్లో ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.