* డిసెంబరు 27న నుంచి జనవరి 6 వరకు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో స్టాఫ్నర్స్ ఉద్యోగాల కోసం రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన డిసెంబరు 27న ప్రారంభమై జనవరి 6 వరకు జరగనుంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. దీనికి ఆ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. పరిశీలనకు 70 మంది అధికారులను ప్రత్యేకంగా నియమించారు. మొత్తం 7094 స్టాఫ్నర్స్ పోస్టులకు రాతపరీక్ష నిర్వహించగా 40,936 మంది పరీక్ష రాశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నౌకాదళంలో 910 సివిల్ కొలువులు
‣ ఫుట్వేర్ తయారీలో శిక్షణ ఇలా..
‣ ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు
‣ సివిల్స్ మౌఖిక పరీక్షకు మౌలిక సూచనలు
‣ డిప్లొమాతో ఎన్టీపీసీలో అవకాశాలు
‣ ఫర్నిచర్ డిజైన్ కెరియర్ గైడెన్స్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.