• facebook
  • whatsapp
  • telegram

Education:  20న వ్యవసాయ కళాశాలలో సీట్ల భర్తీకి మూడో విడత కౌన్సెలింగ్‌  

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎస్సీ గురుకుల వ్యవసాయ కళాశాల (జగిత్యాల)లో బీఎస్సీ ఆనర్స్‌ కోర్సులో సీట్ల భర్తీకి జనవరి 20న మూడో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎస్సీ గురుకుల సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎంసెట్‌-2023 బైపీసీ విభాగంలో అర్హత సాధించిన విద్యార్థులు హైదరాబాద్‌ మాసాబ్‌ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌ గురుకుల సొసైటీ కార్యాలయంలో కౌన్సెలింగ్‌కు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, సంబంధిత పత్రాలతో హాజరు కావాలని సూచించింది.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!

‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు

‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!

‣ వండర్‌ కెరియర్‌.. విజువల్‌ అనలిటిక్స్‌

‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.