ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ఎస్సీ గురుకుల వ్యవసాయ కళాశాల (జగిత్యాల)లో బీఎస్సీ ఆనర్స్ కోర్సులో సీట్ల భర్తీకి జనవరి 20న మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఎస్సీ గురుకుల సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎంసెట్-2023 బైపీసీ విభాగంలో అర్హత సాధించిన విద్యార్థులు హైదరాబాద్ మాసాబ్ట్యాంక్లోని సంక్షేమ భవన్ గురుకుల సొసైటీ కార్యాలయంలో కౌన్సెలింగ్కు ఒరిజినల్ సర్టిఫికెట్లు, సంబంధిత పత్రాలతో హాజరు కావాలని సూచించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!
‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు
‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!
‣ వండర్ కెరియర్.. విజువల్ అనలిటిక్స్
‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.