ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం(టాస్) వచ్చే ఏప్రిల్/మే నెలలో నిర్వహించే పది, ఇంటర్ పరీక్షలకు ఫిబ్రవరి 12 నుంచి 21వ తేదీ వరకు విద్యార్థులు పరీక్షల రుసుం చెల్లించవచ్చని సంచాలకుడు పీవీ శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. ఆలస్య రుసుం రూ.50తో మార్చి 4 వరకు అవకాశం ఉందన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!
‣ ఎంఫిల్.. పీహెచ్డీ- ఏమిటి తేడా?
‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్ అనలిటిక్స్
‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.