ఈనాడు, అమరావతి: పల్నాడు జిల్లా నాగార్జునసాగర్లోని ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను ఉన్నత విద్యాశాఖ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉన్న ఈ కళాశాలను ఉన్నత విద్యాశాఖకు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో ఖాళీ పోస్టులను డిప్యుటేషన్, బదిలీలు, కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే అవకాశం ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం ఉషా కింద నిధులు వస్తాయని ప్రిన్సిపల్ ఓ ప్రకటనలో తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ట్రెండింగ్ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్!
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ ఆరు మెట్లతో ఆఫర్ లెటర్ అందుకోండిలా!
‣ వాయిదా వేస్తే.. వెనుకపడ్డట్లే!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.