* షెడ్యూల్ను ప్రకటించిన టీఎస్పీఎస్సీ
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణాలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్ష తేదీలను టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. గ్రూప్-2 పరీక్షను ఆగస్టు 7, 8 తేదీల్లో; అక్టోబర్ 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్; నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ జూన్ 9న నిర్వహించనున్నట్లు గతంలో తెలిపిన విషయం తెలిసిందే.
టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, 2, 3 పరీక్ష తేదీలు ఇవే..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.