అంబర్పేట, న్యూస్టుడే: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫీజును రూ. 200కు తగ్గించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాశారు. గతంలో రెండు పేపర్లకు కలిపి రూ.200 మాత్రమే ఉండేదని పేర్కొన్నారు. పోటీ పరీక్షల శిక్షణ కోసం రూ.వేల ఫీజులను కట్టి నిరుద్యోగులు ఇప్పటికే అప్పుల పాలయ్యారన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ మార్కెట్ మందగమనంలో ఉద్యోగ సాధన!
‣ స్పీచ్, హియరింగ్ చికిత్సలో ప్రత్యేక కోర్సులు
‣ ఇంటర్మీడియట్తో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ
‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు
‣ మలిదశ పరీక్షలో గెలుపు వ్యూహం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.