ఈనాడు డిజిటల్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘ఏపీఆర్ఎస్ క్యాట్-2024, ఏపీఆర్జేసీ, డీసీ సెట్’ పరీక్షల దరఖాస్తు గడువును ఏప్రిల్ 5వరకు పొడిగించినట్లు ఆ సంస్థ కార్యదర్శి ఆర్.నరసింహారావు ఏప్రిల్ 1న ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్, డిగ్రీ మొదటి సంవత్సరాల్లోని సీట్లతో పాటు 5,6,7,8 తరగతుల్లో మిగిలివున్న ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ మార్కెట్ మందగమనంలో ఉద్యోగ సాధన!
‣ మలిదశ పరీక్షలో గెలుపు వ్యూహం!
‣ మూడు నెలల్లో గేట్ మొదటి ర్యాంకు
‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.