ఈనాడు డిజిటల్, అమరావతి: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష, రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్కు రుసుము చెల్లించే గడువును ఏప్రిల్ 30 వరకు ఇంటర్ బోర్డు పొడిగించింది. తొలుత ఇచ్చిన గడువు ఏప్రిల్ 24 తో ముగియగా.. తాజాగా పొడిగించింది. మరోసారి అవకాశం ఉండదని స్పష్టం చేసింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కోచింగ్ లేదు... డెయిలీ టార్గెట్స్ పూర్తీచేశా!
‣ టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!