• facebook
  • whatsapp
  • telegram

Admission: ఇంటర్‌ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం 

కోట, న్యూస్‌టుడే: మండలంలోని చిట్టేడు గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో 2024-26 విద్యా సంవత్సరానికి జూనియర్‌ ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు మే 15 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేయాలని కళాశాల ప్రిన్సిపల్‌ శేషావర్దన్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన విద్యార్థులకు ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ విభాగాల్లో 40 (ఒక్కోక విభాగం)వంతున సీట్లు ఉన్నాయని చెప్పారు. వోకేషనల్‌ కోర్సులో 20 సీట్లు భర్తీ చేస్తామన్నారు. వివరాలకు  84410 33367 నంబరుకు సంప్రదించాలని కోరారు 



మరింత సమాచారం... మీ కోసం!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

‣ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

Published Date : 26-04-2024 12:25:38

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం