ఈనాడు డిజిటల్, అమరావతి: ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలను వెబ్సైట్లో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్కుమార్ వెల్లడించారు. మార్కుల జాబితా కోసం https://cse.ap.gov.in/ వైబ్సైట్ని సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కోచింగ్ లేదు... డెయిలీ టార్గెట్స్ పూర్తీచేశా!
‣ టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!