* నోటిఫికేషన్ విడుదల
దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు జవహార్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ - 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు సెప్టెంబరు 16 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. దేశంలోని 653 విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. 01-05-2013 నుంచి 31-07-2015 మధ్య జన్మించిన వారు అర్హులు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ-9, ఆంధ్రప్రదేశ్-15 విద్యాలయాలున్నాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.