అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 5 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మే 5 నుంచి 22 వరకు ప్రథమ సంవత్సరం, మే 6 నుంచి 23 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు మార్చి 31 నుంచి ఏప్రిల్ 24 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.