రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్(ఆర్ఆర్బీ) నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి(ఎన్టీపీసీ) మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు డిసెంబరు 28 నుంచి ప్రారంభంకానున్నాయి. దీనికి సంబంధించిన సూచనాత్మక ప్రకటనను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది. కోవిడ్-19 మార్గదర్శకాలను పాటిస్తూ బహూళ దశలలో ఈ పరీక్ష నిర్వహిస్తామని ఈ ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షలు వివిధ నగరాల్లో 2020 డిసెంబరు 28 నుంచి 2021 జనవరి 13 వరకు జరుగుతాయని తెలిపింది. దీనికి సంబంధించిన సమాచారం, తదుపరి విషయాలు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లో చూడాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.