జూబ్లీహిల్స్, న్యూస్టుడే: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్ పరీక్షలను మార్చి 13వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు ఫిబ్రవరి 03న విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఫిబ్రవరి 16 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు సంబంధిత అధ్యయన కేంద్రంలో లేదా 23680241/254 నంబర్లలో సంప్రదించాలన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.