* కేంద్ర ప్రభుత్వానికి సూచన
దిల్లీ: యూపీఎస్సీ నిర్వహించే సివిల్ పరీక్షకు హాజరకాదలచిన అభ్యర్థులకు ఒక్క సారికి వయసు అర్హతల్లోనూ సడలింపు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. కరోనా వ్యాప్తితో నెలకొన్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో 2020లో చివరి ప్రయత్నం ముగిసిపోయిన వారికి కూడా ఈ అవకాశాన్ని కల్పించాలని కోరింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.