• facebook
  • whatsapp
  • telegram

సివిల్స్ రాసే ఆ అభ్య‌ర్థుల‌ వ‌య‌సు సడ‌లింపును ప‌రిశీలించండి: సుప్రీంకోర్టు

* కేంద్ర ప్ర‌భుత్వానికి సూచ‌న‌

దిల్లీ: యూపీఎస్‌సీ నిర్వ‌హించే సివిల్ ప‌రీక్ష‌కు హాజ‌ర‌కాద‌ల‌చిన అభ్య‌ర్థుల‌కు ఒక్క ‌సారికి వ‌య‌సు అర్హ‌త‌ల్లోనూ స‌డ‌లింపు ఇచ్చే విష‌యాన్ని ప‌రిశీలించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. క‌రోనా వ్యాప్తితో నెల‌కొన్న‌ అసాధార‌ణ ప‌రిస్థితుల నేప‌థ్యంలో 2020లో చివ‌రి ప్ర‌య‌త్నం ముగిసిపోయిన వారికి కూడా ఈ అవ‌కాశాన్ని క‌ల్పించాల‌ని కోరింది.  

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.