• facebook
  • whatsapp
  • telegram

రెండో విడత ఇంటరు ప్రవేశాలకు గడువు 25వరకు 

ఈనాడు, అమరావతి: ఇంటరు మొదటి ఏడాది రెండో విడత ప్రవేశాలకు ఇంటరు విద్యా మండలి కార్యదర్శి రామకృష్ణ జ‌న‌వ‌రి 18న‌ ప్రకటన విడుదల చేశారు. జ‌న‌వ‌రి 25 వరకు ప్రవేశాలు నిర్వహించుకోవచ్చని, ఆ తర్వాత ఎలాంటి పొడిగింపు ఉండదని వెల్లడించారు. 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.