ఈనాడు, దిల్లీ: కరోనా ప్రభావంతో వాయిదా పడిన కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్)ను వచ్చే ఏడాది జనవరి 31న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాల మార్పు కోరుకునే వారు నవంబరు 11 నుంచి 16వ తేదీ వరకు www.ctet.nic.in వెబ్సైట్లో మార్చుకోవచ్చని ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)’ ఉన్నతాధికారులు తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.