* 2.31 లక్షల మంది పోటీ
ఈనాడు, హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)ల్లో ఎంబీఏ, ఇతర మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నవంబరు 29న కామన్ అడ్మిషన్ టెస్టు(క్యాట్) జరగనుంది. ఆ రోజు రెండు విడతలుగా ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా గత ఏడాది 2.44 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా కరోనా నేపథ్యంలో ఈసారి 2.31 లక్షల మందే ముందుకొచ్చారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో; ఏపీలో పలుచోట్ల పరీక్ష జరగనుంది. ఏపీలోని విశాఖపట్టణంతోపాటు దేశంలో మొత్తం 20 ఐఐఎంలున్నాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.